Trending:


వరద వదలదే…

గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నా.. మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.


Telangana | ఎందరినో దాటి తెలంగాణ మేటి.. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో దేశానికే తలమానికంగా రాష్ట్రం

ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్‌, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.


ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి

ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్​ఫోన్​చార్జింగ్​పెడుతుండగా షాక్​కొట్టడంతో ఓ బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికాల రామకృష్ణ తన సెల్​ఫోన్​చార్జింగ్​ పెట్టమని కూతురు అంజలీ కార్తీక(8)కు ​ఇచ్చాడు. ఆమె వెళ్లి ఇంట్లో కరెంట్ బోర్డు వద్ద చార్జింగ్​పెడుతుండగా షాక్​ కొ...


పారిస్‌‌ మెరిసె..ప్రపంచం మురిసె


Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.


వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం

వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ హెచ్చరికలు అప్రజాస్వామిక  చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదంటూ వార్నింగ్ నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరి ఆగడాలు మితిమీరిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పూనుకుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర...


Universities | గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ సర్కారు.. త్రిశంకుస్వర్గంలో యూనివర్సిటీలు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీలు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యల ఊబిలోకి కూరుకుపోతున్నాయి.


దొంగతనానికి వచ్చి పకోడీలు చేసుకొని తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

సాధారణంగా దొంగలు ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారు. నిమిషాల వ్యవధిలోనే దొంగతనం పూర్తిచేసి పరార్ అవుతుంటారు. అయితే యూపీలోని నోయిడాలో ఓ దొంగల ముఠా చాలా వెరైటీగా, విచిత్రంగా దొంగతనాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల జరిగిన ఆరు వరుస దొంగతనాల తీరును పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అపార్ట్‌‌మెంట్‌లో ఎవరూ లేని ఫ్లాట్లే వారి టార్గెట్. వీరు చోరీకి వెళ్లిన ఇంట్లో...


Teacher Transfer | వెబ్‌ ఆప్షన్స్‌లో పాఠశాల పేరు మాయం.. టీచర్లు లేక పాఠాలు బోధించుకుంటున్న విద్యార్థులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు.


మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్

మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ బాత్రూమ్​లో జూనియర్లపై సీనియర్ల దాడి     ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు.. కేసు నమోదు శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ​స్టూడెంట్లు రెచ్చిపోయారు. ర్యాగింగ్​ పేరుతో జూనియర్ స్టూడెంట్లపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు...


సైనికుల సేవలు మర్చిపోలేనివి

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


రెండో శనివారం మాత్రమే ఎందుకు సెలవు ఇస్తారు.. 90% మందికి తెలియని రహస్యం ఇదే..!

సాధారణంగా స్కూళ్లు, కాలేజీలు, ఏదైనా ప్రొఫెషనల్ ఇన్ స్టిట్యూషన్ కు వారానికి ఒక్కసారైనా సెలవులు ఉంటాయి. ఇది పురాతన కాలం నుండి ఆచరణలో ఉంది. ఆదివారాల్లో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తుంటారు. భారతదేశంతో సహా అనేక దేశాలలో, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రతి నెల రెండవ శనివారం సెలవు ఇస్తుంటారు. రెండో శనివారం సెలవు దినమని అందరికీ తెలుసు.. కానీ శనివారం సెలవు ఎందుకు వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి కారణం ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటీష్ అధికారికి సహాయకుడు ఉండేవాడంట.. అతడు తన వృద్ధులైన తల్లిదండ్రులను కలిసేందుకు సెలవుల్లో మాత్రమే పట్టణానికి వెళ్లేవాడంట. కొన్నిసార్లు అది సాధ్యం అయ్యేది కాదంట. దీంతో అతడిని చూసేందుకు వృద్ధులైన తల్లిదండ్రులు వచ్చేవారంట. ఈ విషయం తెలిసిన ఇంగ్లిష్ ఆఫీసర్ ప్రతి నెల రెండో శనివారం పట్టణానికి వెళ్లేందుకు అసిస్టెంట్ లీవ్ ఇచ్చాడంట. అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా రెండవ శనివారం సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవుదినాన్ని పాటిస్తోంది. రెండో శనివారం సెలవు ఇవ్వడం వెనుక నిజం ఇదే. బ్రిటిష్ వారు ప్రారంభించిన 2వ శనివారం సెలవు ఇప్పటికీ అమలులో ఉంది. ఇక ఆదివారం సెలవు వెనకు కూడా కారణం ఉంది. క్రిస్టియానిటీ ప్రకారం దేవుడు ప్రపంచాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. సృజనాత్మక చర్యతో విసిగిపోయిన ఆయన ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆదివారం క్రైస్తవులకు ప్రత్యేకమైన రోజుగా మారింది. క్రైస్తవ మతాన్ని అనుసరించిన బ్రిటీష్ వారు ప్రపంచంలోని అన్ని దేశాలను పాలించారు. దీంతో వారు దాదాపు అన్ని చోట్లా ఆదివారం సెలవు పెట్టారు. 1843 నుండి భారతదేశంలో ఆదివారపు సెలవులు అమలులోకి వచ్చాయి. చరిత్ర ప్రకారం, 321 మార్చి 7 న, క్రైస్తవ మతంలోకి మారిన మొదటి రోమన్ పాలకుడు అయిన చక్రవర్తి కాన్స్టాంటిన్ ఆదివారం ప్రజలు చర్చికి వెళ్ళడానికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాడు. ఆదివారం వారంలో 7 వ మరియు చివరి రోజు. 1844లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 'సండే హాలిడే'ను ప్రవేశపెట్టారు. ఈ రోజు యొక్క సందర్భం విద్యార్థులు కొన్ని సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడానికి.. రోజువారీ చదువుల నుండి విరామం తీసుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, భారతదేశంలోని మిల్లు కార్మికులు వారానికి ఏడు రోజులు కష్టపడాల్సి వచ్చేది. వారికి విశ్రాంతి తీసుకోవడానికి సెలవులు లేవు. కానీ బ్రిటిష్ అధికారులు మరియు కార్మికులు ప్రతి ఆదివారం ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళేవారు.. కాబట్టి తరువాత మిల్లు కార్మికులకు కూడా ఆదివారం సెలవు ఇచ్చారు.


DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు!

కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఉద్యోగులకు త్వరలోనే డీఏ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామి సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కరువు భత్యం(DA) ఒకటా.. రెండా అనేది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే వెల్లడిస్తారని.. డీఏ మాత్రం తప్పకుండా పెంచుతామని హామీ ఇచ్చారు. సీఎం తీసుకోనున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల జీతాలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సీఎం తన నిర్ణయాన్ని స్వాగతించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ పక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరారు.


మెరుగైన విద్యను అందించాలి

ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ పరిసరాలను సందర్శించారు.


ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు

ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు దిస్పూర్ : అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర ఉన్న మొయిదమ్స్​(అహోం చక్రవర్తుల సమాధులు) కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మొయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రద...


Mumbai | రౌడీషీటర్‌ హత్య.. శరీరంపై టాటూతో శత్రువుల పేర్లు

తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్‌ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు.


Agnipath | అగ్నిపథ్‌పై వాగ్యుద్ధం.. చౌకబారు రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోదీ: విపక్షాలు

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా శుక్రవారం అగ్నిపథ్‌ స్కీమ్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.


నిత్య సాధనతో నైపుణ్యం

నిత్య సాధనతో నైపుణ్యం పెంపొందుతుందని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వరంగల్‌ సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అండర్‌-17 బాలబాలికల బ్యాడ్మింటన్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి.


PM Modi: కార్గిల్‌ వేదికగా పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Kargil Vijay Diwas: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 26) కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్నారు. ఇక్కడ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. కార్గిల్‌ నుంచి పాకిస్థాన్‌ చేస్తున్న నీచమైన కుట్రలు ఎప్పటికీ ఫలించవని ప్రధాని మోదీ హెచ్చరించారు. 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా నేడు దేశవ్యాప్తంగా కార్గిల్...


కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే

కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్​గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు   90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు న్యూయార్క్ :  డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ బిడ్​ను అమెరికా మాజీ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ సీనియర్ లీడర్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా సమర్థించార...


దేశవ్యాప్తంగా 12 కొత్త పారిశ్రామిక నగరాలు

దేశవ్యాప్తంగా 12 కొత్త పారిశ్రామిక నగరాలు ఆంధ్రప్రదేశ్​లో రెండు ఏర్పాటు న్యూఢిల్లీ: దేశీయ తయారీని మరింత పెంచేందుకు గ్రేటర్‌‌‌‌ నోయిడా,  గుజరాత్‌‌‌‌లోని ధోలేరా వంటి చోట్ల 12 కొత్త పారిశ్రామిక నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో రెండు, బీహార్‌‌‌‌లో ఒకటి రానున్నాయి.  పరిశ్రమలు  అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి ర...


కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు

కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు న్యూఢిల్లీ: బిల్లులను పెండింగ్ లో పెడుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కారణం లేకుండానే ఎనిమిది బిల్లులను ఇద్దరు గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ  కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ డీవై చ...


ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0: కాశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ భారీ ప్లాన్.. అసలేం జరుగుతోంది?

Kashmir Terrror Attacks: ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్‌లో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ప్రారంభించింది. ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్‌ లోయలో ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ఇదే. ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్‌లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గడచిన 32 నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు అమరులయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ముష్కరుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ.. జవాన్ల త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్‌ చేపడుతోంది. అలాగే, తీవ్రవాదుల దాడులతో భయం గుప్పిట్లోకి జారుకుంటోన్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండోలతో కలిసి దాదాపు 4 వేల అదనపు బలగాలను మోహరించింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి యాక్టివ్ అయ్యారు. పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది.


NEET UG 2024 Revised Results: నాలుగోసారి విడుదలైన నీట్ ఫలితాలు, కౌన్సిలింగ్ ఎప్పట్నించంటే

NEET UG 2024 Revised Results: NEET UG 2024 తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నాలుగోసారి రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసింది. టాప్ ర్యాంకర్ల జాబితా గణనీయంగా తగ్గిపోయింది. ఇక కౌన్సిలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


YS Jagan | రేవంత్‌తో బాబుకున్న లింక్‌ ఏమిటి? ఏపీలో హింసపై కాంగ్రెస్‌ ఎందుకు స్పందించదు?: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.


వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు పోటాపోటీ

వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు పోటాపోటీ లిస్టు ప్రిపేర్​ చేసిన కాంగ్రెస్​ లీడర్లు వారంలో ఉత్తర్వులు వెలువడే చాన్స్ హస్తం శ్రేణుల్లో ఉత్కంఠ నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ఎనిమిది అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్​ పోస్టుల భర్తీకి గవర్నమెంట్​చర్యలు చేపట్టింది. వాటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్​ సెకండ్​క్యాడర్​ నేతల నుంచి తీవ్ర పో...


31న ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి ఈనెల 31 వరకు పొడిగించింది. ట్రయల్‌ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు కవిత వర్చువల్‌గా హాజరయ్యారు.


రఘుపతిపేట బ్రిడ్జి పనులను ప్రారంభించాలి

రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.


త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా...


గంజాయి విక్రయంపై చంద్రబాబు.

భారతదేశం, July 26 -- గంజాయి విక్రయంపై చంద్రబాబు.


Air Quality Index: విశాఖలో గాలి నాణ్యత ఎంత? హిందుపురంలో కాలుష్యం పెరుగుతోందా?

Air Quality Index In Andhra Pradesh And Telangana: తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 36 పాయింట్లను చూపిస్తోంది ఇది నిన్నటి కంటే ఒక్క పాయింట్ తక్కువ . అలాగే ప్రస్తుత PM2.5 సాంద్రత 17గా పీఎం టెన్‌ సాంద్రత 36 గా రిజిస్టర్ అయింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రాంతం పేరు గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం ఆదిలాబాద్ ఫర్వాలేదు 65 36 65 24 95 బెల్లంపల్లి ఫర్వాలేదు 79 47 79 24 94 భైంసా...


ఆరంభానికి ముందు ఉగ్ర కుట్ర?

విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థపై ఆకస్మిక దాడి జరగడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.


‘సింగరేణి’లో దవాఖానలు ప్రారంభించండి

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ కమల్‌కిశోర్‌ సోనును సింగరేణి సీఎండీ బలరాం కోరారు.


Old City Metro | చేతులెత్తేసిన ఎల్‌అండ్‌టీ.. ఓల్డ్‌సిటీ మెట్రోకు చిక్కుముళ్లు

పాతనగర మెట్రో కారిడార్‌ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి.


27th July 2024 News Headlines: జులై 27 న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

27th July School News Headlines Today: నేటి ప్రత్యేకత: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్దంతి స్వాతంత్య్ర సమరయోధురాలు, ఏపీ తొలి మహిళా ఎంపీ సంగం లక్ష్మీబాయి జయంతి క్రీడా వార్తలు ఫ్రాన్స్‌ సంస్కృతిని, వైభవాన్ని చాటేలా ఒలింపిక్స్‌ 2024 పారిస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు అబ్బురపరిచాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ విశ్వ క్రీడలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు...


పారిస్‌ ఒలింపిక్స్: ఘనంగా ఆరంభ వేడుకలు, భారత బృందానికి సారథ్యం వహించిన పీవీ సింధు, శరత్ కమల్...

మొట్టమొదటిసారి ఒలింపిక్ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో నది దగ్గర జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్‌కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.


ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ పోటీ

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ పదవి కోసం పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పోటీ చేయబోతున్నారు.


ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు దిగువకు కంటిన్యూ అవుతున్న భారీ వరద     శ్రీశైలంలోకి 2,58,096 క్యూసెక్కుల ప్రవాహం     భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి హైదరాబాద్, వెలుగు : ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి భారీ వరద కంటిన్యూ అవుతున్నది. నిన్న మొన్నటి వరకు 2.5 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదలగా.. తాజాగా అది 3 లక్షల క్యూసెక్కులకు పెరిగి...


గడువులోగా పనులు పూర్తిచేయాలి

రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రోస్‌ అధికారులను ఆదేశించారు.


భౌ..భౌ

గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. కుక్కల భయానికి చిన్నాపెద్ద తే డా లేకుండా అందరూ భయపడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎక్కువగా పిల్లలు గాయపడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి.


కరోనా లాంటి డేంజరస్ వైరస్.. పెరుగుతున్న కేసులు.. తెలుగు ప్రజలకు కీలక హెచ్చరికలు!

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకితే కొన్ని గంటల్లోనే 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఈ వైరస్ మరో ఇద్దరికి సోకింది. కేరళలో ఈనెల 21న మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడికి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం 9 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని.. వారికి ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదన్నారు. చనిపోయిన బాలుడి సన్నిహితుల్లో ఇద్దరికి మాత్రం అధికారికంగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబాల కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ప్రారంభంలో, వ్యాధి సోకిన వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పిని అనుభవిస్తారు. దీని తరువాత, ఇన్ఫెక్షన్ మైకము, మగత, నరాల సమస్యలు, స్పృహలో మార్పు వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిపా వైరస్ జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) లేదా కలుషితమైన ఆహార పదార్థాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. క్రమంగా నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అటు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప కేరళ వెల్లవద్దని హెచ్చరించింది. నిఫా వైరస్ కోసం అన్ని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించేదాకా..కమలతో డిబేట్​లో పాల్గొనను : ట్రంప్

ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించేదాకా..కమలతో డిబేట్​లో పాల్గొనను : ట్రంప్ న్యూయార్క్:  డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యే వరకు కమలా హారిస్​తో తాను చర్చలో పాల్గొనేది లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​ ప్రకటించారు. అయితే ట్రంప్​తో చర్చలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హారిస్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్, ప్...


సాయంత్రంలోపు ఆధారాలు చూపించకపోతే చర్యలు

భారతదేశం, July 26 -- సాయంత్రంలోపు ఆధారాలు చూపించకపోతే చర్యలు


Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..

Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..


జూనియర్‌పై సీనియర్‌ విద్యార్థుల దాడి

మహావీర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జూనియర్‌ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో సీనియర్‌ విద్యార్థులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


డయల్‌ 100, 112 పాత్ర కీలకమైంది

శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్‌ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్‌పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ పోలీసులను ఆదేశించారు.


టీచర్ల సమస్యల పరిష్కారానికి సానుకూలం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్‌ శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందచేశారు.


మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం

మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం వర్ధన్నపేట (ఐనవోలు ), వెలుగు : సరదా ఆట ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు(27) ట్రాక్టర్​మెకానిక్​ షెడ్​రన్​ చేస్తున్నాడు. గురువారం షెడ్​లో పని చేసుకుంటుండగా ఇతడికి వరుసకు బావ అయ్యే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆట పట్టించాలని యువకుడి మలద్వారం దగ్గ...


పెండ్లి చేసుకుంటానని కాంగ్రెస్‌ నాయకుడి మోసం

గ్రేటర్‌ వరంగల్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడు తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. శుక్రవారం ఆమె నగరంలోని ఎల్బీనగర్‌లోగల డీసెంట్‌ ఫంక్షన్‌హాల్‌లో మీడియాతో మాట్లాడారు.


బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలి

బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్‌ఎస్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మ విజ్ఞప్తి చేశారు.