Trending:


ఆ ఉపాధ్యాయుడు చేసిన పనికి.. అందరూ హ్యాట్సాప్ అంటున్నారు.. ఎందుకంటే..

గత వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. ఈ పరిస్థితులలో మారుమూల గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎత్తుకొని సురక్షితంగా ఒర్రెను దాటించి భేష్ అనిపించుకున్నారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పలు...


వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం

వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ హెచ్చరికలు అప్రజాస్వామిక  చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదంటూ వార్నింగ్ నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరి ఆగడాలు మితిమీరిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం పూనుకుంది. ఈ మేరకు అడిషనల్ కలెక్టర...


భౌ..భౌ

గ్రామాలు, పట్టణాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. కుక్కల భయానికి చిన్నాపెద్ద తే డా లేకుండా అందరూ భయపడుతున్నారు. కుక్కల దాడుల్లో ఎక్కువగా పిల్లలు గాయపడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి.


వచ్చే నెల ఉక్రెయిన్‌కు మోదీ.. రష్యా దండయాత్ర తర్వాత తొలిసారి

ఉక్రెయిన్, రష్యా మధ్య రెండేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధంలో వేలాది మంది సైనికులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది నిరాశ్రయులుగా మారిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి ఐరోపా శరణార్ధుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జులై మొదటి వారంలో రష్యా, ఆస్ట్రియా పర్యటనలకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్‌ను ఆయన ఆలింగనం చేసుకోగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


జడ్జి చొరవతో అనాథ పిల్లలకు ఆధార్ కార్డులు

జడ్జి చొరవతో అనాథ పిల్లలకు ఆధార్ కార్డులు శివ్వంపేట, వెలుగు : మండలంలోని మగ్దుంపూర్ లోని బేతాని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఉన్న 30 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో వారికి పింఛన్, రేషన్​రావడం లేదు. ఈ విషయం నర్సాపూర్ కోర్టు జడ్జి అనిత దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​శ్రీనివాస్ చారిని ఆదేశించారు. ఈ ...


ఉప్పొంగిన దేశభక్తి

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.


సాయంత్రంలోపు ఆధారాలు చూపించకపోతే చర్యలు

భారతదేశం, July 26 -- సాయంత్రంలోపు ఆధారాలు చూపించకపోతే చర్యలు


Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!

Old City Lal Darwaza Bonalu Jatara 2024: పాతబస్తీలో సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింహవాహిని ఆలయంతో పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జూలై 28 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు...


ఉంటుందా.. పోతుందా?

తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


31న ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి ఈనెల 31 వరకు పొడిగించింది. ట్రయల్‌ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు కవిత వర్చువల్‌గా హాజరయ్యారు.


సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత సింగరేణి డిస్పెన్సరీలో ఆక్యుపేషనల్​హెల్త్ ​సర్వీస్ ​సెంటర్​ ప్రారంభం నస్పూర్, వెలుగు : శ్రీరాంపూర్​ ఏరియా నస్పూర్​సింగరేణి డిస్పెన్సరీలో రూ.15 లక్షలతో ఆధునీకరించిన ఆక్యుపేషనల్ ​హెల్త్​సర్వీస్​ సెంటర్​ను సింగరేణి కార్పొరేట్​ జీఎం గురువయ్య, శ్రీరాంపూర్​ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సింగరేణ...


సైనికుల సేవలు మర్చిపోలేనివి

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


వరద వదలదే…

గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నా.. మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.


Hyderabad ఆ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్.. రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

భాగ్యనగరం బోనాల ఉత్సవాల్లో కీలకమైన ఘట్టం ఈ వారం జరగబోతోంది. లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారి బోనాలు జులై 28న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచిన పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి 115 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.


Encounter | జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!

Encounter | జమ్మూ కశ్మీర్‌ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్‌కౌంటర్‌ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.


Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..

Liquor Shops Closed: మందు బందు.. హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా 2 రోజులపాటు మద్యం దుకాణాల మూసివేత..


మూసీ నదిలో జలకళ సందడి

నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయినా మూసీ నదికి ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల, భారీ ఎత్తున నీరు చేరింది. ఈ సందర్భంగా రైతులు మూసి పరిహార ప్రాంతాలైనగుడివాడ, కాసనకోడు, బొప్పారం చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 17వేల ఎకరాలు ముసినది సాగునీరు అందిస్తుంది అని అన్నారు. అదేవిధంగా 1984 సంవత్సరంలో వచ్చిన కరువు తప్ప, నేటి కూడా ఎటువంటి కరవు రాలేదు అనిరైతులు లోకల్ 18 ల్ ద్వారా తెలియజేశారువివరాల్లోకి వెళ్తే.. మూసీ నది వల్ల ఒకవైపు మత్స సంపద, మరోవైపు...


కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు

కేరళ, బెంగాల్‌‌‌‌ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు న్యూఢిల్లీ: బిల్లులను పెండింగ్ లో పెడుతున్న కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కారణం లేకుండానే ఎనిమిది బిల్లులను ఇద్దరు గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్ లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ  కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ డీవై చ...


మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం

మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం వర్ధన్నపేట (ఐనవోలు ), వెలుగు : సరదా ఆట ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు(27) ట్రాక్టర్​మెకానిక్​ షెడ్​రన్​ చేస్తున్నాడు. గురువారం షెడ్​లో పని చేసుకుంటుండగా ఇతడికి వరుసకు బావ అయ్యే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆట పట్టించాలని యువకుడి మలద్వారం దగ్గ...


Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

Bengaluru Woman Murder: బెంగళూరులో ఓ హాస్టల్‌లో యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీలో ఉంటున్న యువతిని చంపేందుకు పక్కా ప్లాన్‌తో వెళ్లిన నిందితుడు ఆమె లోపలి నుంచి బయటకు వచ్చీ రాగానే దాడి చేశాడు. రూమ్‌ డోర్ ముందే దారుణంగా కత్తితో గొంతు కోశాడు. వద్దని బతిమాలుతున్నా వదలకుండా జుట్టు పట్టుకుని లాగి మరీ దాడి చేశాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ సంచలనం సృష్టించింది....


అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి 5 గంటల్లో ఏం జరిగింది?

"నా పదవీ కాలంలో రెండు ప్రభుత్వాలను చూశాను. పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉంది. అది ఏమాత్రం సరైంది కాదు. మార్పు రావాల్సిన అవసరం ఉంది" అని కలాం అన్నారు.


మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్

మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ బాత్రూమ్​లో జూనియర్లపై సీనియర్ల దాడి     ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు.. కేసు నమోదు శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ​స్టూడెంట్లు రెచ్చిపోయారు. ర్యాగింగ్​ పేరుతో జూనియర్ స్టూడెంట్లపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు...


వరంగల్ నగరంలో పెరుగుతున్న కుక్కకాటు బాధితులు

వరంగల్ నగరంలో పెరుగుతున్న కుక్కకాటు బాధితులు కుక్కల బెడద తీరేదెట్లా..?       డైలీ సగటున 20 మంది ఎంజీఎంకు పరుగులు మాటలకే పరిమితమైన మరో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న అధికారులు హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో రోజురోజుకూ కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎండకాలంలో నీళ్లు, ఆహారం సరిగా దొరక్క కుక్కలు దాడులు చేసే...


Kamala Harris | అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన

Kamala Harris | నవంబర్‌లో జరగబోయే యూఎస్‌ ప్రెసిడెన్సియల్‌ ఎన్నికల్లో (US presidential polls) డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) పేరు ఖరారైంది.


కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే

కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే ప్రెసిడెంట్​గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు   90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు న్యూయార్క్ :  డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ బిడ్​ను అమెరికా మాజీ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ సీనియర్ లీడర్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా సమర్థించార...


గుంతలమయంగా ఎన్‌హెచ్‌-363

నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.


రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధించండి

రోడ్లపై ఎవరైనా చెత్తవేస్తే జరిమానా విధించాలని మున్సిపల్‌ అధికారులకు కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌ కాలనీ డ బుల్‌ బెడ్‌రూం ఇండ్ల వద్ద శుక్రవారం ఆయన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు.


టన్నులకొద్దీ బియ్యం పక్కదారి..పోలీసుల దాడుల్లో బయటపడుతున్న అక్రమ నిల్వలు


కల్లు షాపులపై దాడులు..తొలిసారి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు

కల్లు షాపులపై దాడులు..తొలిసారి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్​లో కల్లు షాపులపై బుధ, గురువారాల్లో నార్కోటిక్ డ్రగ్స్ ఆఫీసర్లు  దాడులు చేయడం కలకలం రేపింది. కల్లు తాగిన ఒకరికి బెంజోడియా జి వైన్స్ రిపోర్ట్ పాజిటివ్​గా రావడంతో మొదటిసారిగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కల్లు అమ్మిన ధర్మేష్ గౌడు...


Teacher Transfer | వెబ్‌ ఆప్షన్స్‌లో పాఠశాల పేరు మాయం.. టీచర్లు లేక పాఠాలు బోధించుకుంటున్న విద్యార్థులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు.


Universities | గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ సర్కారు.. త్రిశంకుస్వర్గంలో యూనివర్సిటీలు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీలు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యల ఊబిలోకి కూరుకుపోతున్నాయి.


వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడలో పోచమ్మకు బోనాలు వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్​జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్​,...


ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిత్వం.. బరిలోకి దిగనున్నట్టు కమలా హ్యారిస్ అధికారిక ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తొలుత పోటీ డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ మధ్య సాగుతుందని అందరూ భావించారు. కానీ, బైడెన్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో తప్పనిసరై ఆయన వైదొలగారు. అయితే, తన మద్దతు కమలా హ్యారిస్‌కు ఉంటుందని.. ఆమె డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్‌పై కాల్పులు అంశం మరుగున పడిపోయింది.


రాయలసీమవాసులకు కేంద్రం నుంచి తీపి కబురు.. కీలక ప్రకటన

Bangalore To Kurnool Flight Service: కేంద్రం రాయలసీమవాసులకు శుభవార్త చెప్పింది.. ఈ విషయాన్ని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు. కొంతకాలంగా ఆగిపోయిన బెంగళూరు విమాన సర్వీసుకు సంబంధించి తన రిక్వెస్ట్‌పై కేంద్ర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు స్పందించారన్నారు. వచ్చే నెల నుంచి ఈ విమాన సర్వీస్ ప్రారంభమవుతుందన్నారు. అంతేకాదు కర్నూలు నుంచి మరికొన్ని విమాన సర్వీసులపై రిక్వెస్ట్ చేయగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.. ఆ వివరాలు...


ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు

ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు దిస్పూర్ : అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర ఉన్న మొయిదమ్స్​(అహోం చక్రవర్తుల సమాధులు) కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మొయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రద...


యాదగిరిగుట్టలో నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు

యాదగిరిగుట్టలో నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ప్రార...


కుప్వారా జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్ మృతి, పలువురికి గాయాలు


Mamata Banerjee | మైక్‌ కట్‌.. నీతి ఆయోగ్‌ మీటింగ్‌ నుంచి వాకౌట్‌ చేసిన పశ్చిమబెంగాల్‌ సీఎం

Mamata Banerjee | ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్‌ (Niti Aayog) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్‌ చేశారు.


ఏపీలో స్కూాల్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది, కీలక ప్రకటన

Nara LokesH On Vidya Kanuka Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. అంతేకాదు విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్‌ల నాణ్యతపై...


ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ పోటీ

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ పదవి కోసం పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పోటీ చేయబోతున్నారు.


జ్యోతిష్మతి పూర్వ విద్యార్థినికి భారీ ప్యాకేజీ

కరీంనగర్‌ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్‌ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా కంపెనీలో ఏఎస్‌ఐసీ ఇంజినీర్‌గా ఎంపికైంది.


27th July 2024 News Headlines: జులై 27 న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

27th July School News Headlines Today: నేటి ప్రత్యేకత: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్దంతి స్వాతంత్య్ర సమరయోధురాలు, ఏపీ తొలి మహిళా ఎంపీ సంగం లక్ష్మీబాయి జయంతి క్రీడా వార్తలు ఫ్రాన్స్‌ సంస్కృతిని, వైభవాన్ని చాటేలా ఒలింపిక్స్‌ 2024 పారిస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు అబ్బురపరిచాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ విశ్వ క్రీడలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు...


ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0: కాశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ భారీ ప్లాన్.. అసలేం జరుగుతోంది?

Kashmir Terrror Attacks: ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్‌లో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ప్రారంభించింది. ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్‌ లోయలో ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ఇదే. ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్‌లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గడచిన 32 నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు అమరులయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ముష్కరుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ.. జవాన్ల త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్‌ చేపడుతోంది. అలాగే, తీవ్రవాదుల దాడులతో భయం గుప్పిట్లోకి జారుకుంటోన్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండోలతో కలిసి దాదాపు 4 వేల అదనపు బలగాలను మోహరించింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి యాక్టివ్ అయ్యారు. పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది.


Mumbai | రౌడీషీటర్‌ హత్య.. శరీరంపై టాటూతో శత్రువుల పేర్లు

తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్‌ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు.


అద్దె భవనం.. అరకొర వసతులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండేది.


గంజాయి విక్రయంపై చంద్రబాబు.

భారతదేశం, July 26 -- గంజాయి విక్రయంపై చంద్రబాబు.


కార్గిల్‌ వార్: తొలి నెలరోజుల పాకిస్తాన్‌ ఆధిపత్యాన్ని భారత్ వ్యూహాత్మకంగా ఎలా తిప్పికొట్టిందంటే....

''మీరు మీ సైన్యాన్ని బేషరతు ఉపసంహరణకు సిద్ధంగా ఉంటేనే ఇక్కడకు రావాలని మీకు ముందే చెప్పా. లేదంటే, కార్గిల్ సంక్షోభానికి పాకిస్తానే కారణమని చెప్పే ప్రకటన నా దగ్గర రెడీగా ఉంది.’’ అని నవాజ్ షరీఫ్‌తో క్లింటన్ అన్నారు.


Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు

Man Murdered His Mother In Law In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) దారుణం జరిగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లి మండలంలోని నారమాకులపల్లికి చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. ఎన్నికల సమయంలో నీలావతి పెద్ద కుమార్తెకు, అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె...


Odisha: టీనేజ్ బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్య‌క్తికి 20 ఏళ్ల జైలుశిక్ష‌

Odisha: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్య‌క్తికి 20 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. ప్ర‌త్యేక పోక్సో కోర్టు ఆ వ్య‌క్తికి 50వేల జ‌రిమానా విధించింది. ఒక‌వేళ నిందితుడు ఆ డ‌బ్బు చెల్లించ‌కుంటే, అత‌నికి మ‌రో రెండేళ్ల జైలుశిక్ష అమ‌లు చేస్తారు.


విద్యార్థులకు అదిరే శుభవార్త.. ఉచితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన

విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రజలకు మేలు కలిగే పలు స్కీమ్స్ అమలు చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ చేసిన ప్రకటన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు నారా లోకేష్. విద్యా కానుకపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన.. ఈ స్కీంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు ఇతర పాఠ్య సామాగ్రితో కూడిన కిట్‌ అందిస్తారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కీలక విషయాలు వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యా కానుకలో భాగంగా ఇచ్చిన బ్యాగుల్లో నాణ్యతా లోపం ఉందని, ఈ సారి తమ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల నాణ్యతపై ఫోకస్ పెడుతోందని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే స్కూల్, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. ఇకపోతే విద్యార్థులకు అందించే యూనిఫాం ఏ రంగుల్లో ఉంటే బాగుంటుంది? అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యకక్రమంపై కూడా స్పష్టత ఇచ్చారు లోకేష్. ఇప్పటికే ఈ పథకంపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేశామని అన్నారు. కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు. మరోవైపు ప్రజాపాలన, రాజధాని అభివృద్ధిపై పూర్తి ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది.